ఫీల్డ్ రిపోర్టర్లకు కరోనా పాజిటివ్‌
ముంబై : మహారాష్ట్ర కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ముంబైలో కొంతమంది ఫీల్డ్ రిపోర్టర్లకు కరోనా పాజిటివ్‌గా తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో వీరికి పాజాటివ్‌గా తేలింది. ఇప్పటికే…
ఉరితీయొద్దు: దోషుల లాయర్‌
న్యూఢిల్లీ:  ‘‘వాళ్లను భారత్‌- పాకిస్తాన్‌ సరిహద్దుకు పంపండి లేదా డోక్లాంకు పంపండి. అంతేగానీ వాళ్లను ఉరితీయకండి. వాళ్లు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని  నిర్భయ  దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాను అఫిడవిట్‌ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. డిసెంబరు 16, 2012లో క…
‘కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయొద్దు’
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కామెంటరీ ప్యానల్‌ నుంచి ఉద్వాసనకు గురైన  సంజయ్‌ మంజ్రేకర్‌ కు మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్‌.. …
లాక్‌డౌన్? ప్రధాని ఏం ప్రకటించనున్నారు?
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో  భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఈ ( గురువారం) సాయంత్రం 8 గంటలకు   జాతినుద్దేశించి  ప్రసంగించ నున్నారు. సందర్భంగా అనేక రూమర్లు, అంచనాలు అటు రాజకీయ వర్గాల్లో,ఇటు వ్యాపార వర్గాల్లో వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో  కరోనా పంజా విసురుతున్న నేప…
ప్రేమ..పెళ్లి..విషాదం
సనత్‌నగర్‌:  మనసారా ప్రేమించింది...తల్లిదండ్రులను కూడా ఎదిరించి కోరుకున్న వాడినే వరించింది. ఎక్కడున్నా తమ కూతురు సుఖంగా ఉంటుందని అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశ అడియాసే అయ్యింది. పెళ్లయిన రెండు వారాలకే పరలోకాలకు చేరింది. హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకుందా...? తెలియదుగానీ ఆమె తలపై గాయాలు ఉండడంతో తమ కూతురి…
ఇది నిజంగా న్యాయమేనా?
హైదరాబాద్‌:  దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ వార్త వినగానే చాలా సంతోషంగా ఫీలయ్యానని నటి మంచు లక్ష్మి అన్నారు. తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష పడినందుకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. పోలీసులు ఎన్‌కౌంటర్‌పై వంద శాతం సంతృప్త…